మంథని పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి ఆలయంలో శుక్రవారం భక్తుల సందడి కొనసాగింది. పవిత్ర శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పిల్లాపాపలతో కలిసి అధిక సంఖ్యలో తరలి వచ్చారు.
మెట్పల్లి పట్టణంలో మహాలక్ష్మి అమ్మవారికి భక్తులు శుక్రవారం ఆషాఢ బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా మహిళలు భక్తిశ్రద్ధలతో నైవేద్యాన్ని వండి బోనం ఎత్తుకొని తప్పు చప్పులతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని త�
CM KCR | దేశంలోని శక్తి పీఠాల్లో ఒకటైన కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు. అమ్మవారికి ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.
CM KCR | సీఎం కేసీఆర్ (CM KCR) నేడు మహారాష్ట్రలోని కొల్హాపూర్ వెళ్లనున్నారు. దేశంలోని శక్తి పీఠాలలో ఒకటైన మహలక్ష్మీ అమ్మవారిని.. కుటుంబ సమేతంగా సీఎం కేసీఆర్ దర్శించుకోనున్నారు.
మహాలక్ష్మి దేవాలయం | మంథనిలో వెలిసిన శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో శ్రావణ మాసం రెండో శుక్రవారం సందర్భంగా అమ్మవారి దర్శనానికి, కుంకుమ పూజలు చేసుకునేందుకు పిల్లా పాపలతో కలిసి భక్తులు దేవాలయానికి పోటెత్తుతున