సాహిత్య ప్రక్రియల్లో నాటకానికి విశిష్ఠ స్థానం ఉన్నది. అందుకే మహాకవి కాళిదాసు ‘నాటకాంతం హి సాహిత్యం’ అని అన్నారు. అనగా అన్ని సాహిత్య ప్రక్రియల్లోనూ చివరిగా స్పర్శించవలసిన అంకం నాటకం అని అర్థం. బాణ, ప్రకర�
మల్లినాథసూరి తాత పేరు కూడ మల్లినాథుడే. ఆ కాలంలోనే తన శతావధానాలతో కవిపండితులందరి మెప్పు పొందిన మహాకవి ఆయన. కాకతీయవంశపు రాజైన వీరరుద్రుని చేత సన్మానింపబడిన మహామేధావి.