తాగితే ఫిదా కావాల్సిందే.. మూడున్నర ఎకరాల్లో వెయ్యి చెట్లు కల్లుతోపాటు పండ్లు, పూతకూ డిమాండ్ విభిన్నంగా ఖర్జూర కల్లుతో ఉపాధి తర్నికల్ గ్రామంలోవనం సాగు కల్వకుర్తి రూరల్, జూలై 24 : ప్రకృతిలో సహజ సిద్ధంగా ల�
రోగులు, సహాయకుల కోసమే పార్కు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూలై 24 : పాలమూరు లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని, హైదరాబాద్కు దీటుగా దవాఖానలో ఏర్పాట్లు చేశామని ఎక్సైజ్ శ
నారాయణపూర్ నుంచి 3.08 లక్షల క్యూసెక్కులు భీమా, తుంగభద్రకు సైతం పెరిగిన ఇన్ఫ్లో తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు మహబూబ్నగర్, జూలై 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జూరాల ప్రాజెక్టుకు రెండు రోజుల్
ఆదాయం సమకూర్చుకునే విధంగా పనులు చేపట్టాలి కఠిన నిర్ణయాలు తీసుకుంటే మున్సిపాలిటీలో అభివృద్ధి శానిటైజేషన్పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి మున్సిపల్ కౌన్సిల్ సమా
పాడుబడిన ఇండ్లల్లో ఉండొద్దు ఉధృతంగా పారే వాగులతో ప్రమాదాలు జరగకుండా చర్యలు ఎస్పీ వెంకటేశ్వర్లు గండీడ్, జూలై 23 : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్�
మహబూబ్నగర్టౌన్, జూలై 23 : బృహత్ ప్రకృతి వనాలను సుందరంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ వెంకట్రావు అన్నా రు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని వీరన్నపేట సమీపంలో ఏర్పాటు చేస్తున్న బృహత్ ప్రకృతి వనాన్ని కలెక్టర
కృష్ణ, జూలై 23 : మండలంలోని కృష్ణానది తీర ప్రాంత గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డాక్టర్ చేతన అన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల్లో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తుండడంతో శుక్రవారం కృష్ణ�
జిల్లావ్యాప్తంగా 2 సె.మీ. వర్షపాతం నమోదు లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్ వెంకట్రావు మహబూబ్నగర్, జూలై 22 : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా ముసురు వర్షం కురుస�
మిడ్జిల్, జూలై 22 : విధినిర్వహణపై వైద్యసిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ సీతారామారావు అన్నారు. గురువారం మిడ్జిల్ పీహెచ్సీని తనిఖీ చేశారు. దవాఖానలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్ర
మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు పెరిగిన ఇన్ఫ్లో భీమా, తుంగభద్రలకు సైతం వరద జూరాలకు రెండు లక్షల క్యూసెక్కులు వచ్చే అవకాశం మహబూబ్నగర్, జూలై 22 (నమస్తే తె లంగాణ ప్రత�
మహబూబ్నగర్, జూలై 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పాలమూరు ముద్దుబిడ్డ, తె లుగు సాహిత్యానికే వన్నె తెచ్చిన ఆచార్యులు ఎ ల్లూరి శివారెడ్డికి తెలంగాణ సర్కార్ తగిన గుర్తింపునిచ్చింది. 2021 ఏడాదికి గానూ దాశరథి సా�
ఆపరేషన్ ముస్కాన్ పేరుతో తనిఖీలు వెట్టి నుంచి బాలకార్మికుల చేరదీత చేయూతనిస్తున్న పోలీస్ శాఖ మహబూబ్నగర్లో 94, పేటలో 40 మంది గుర్తింపు మహబూబ్నగర్ మెట్టుగడ, జూలై 22 : బ డిలో అక్షరాలు దిద్దాల్సిన చిన్నారు�
నర్వ, జూలై 22 : జిల్లా విద్యాశా ఖ అధికారి లియాఖత్ అలీ మండలా న్ని సందర్శించారు. మండలంలోని కేజీబీవీ, జెడ్పీహెచ్ఎస్ పాఠశాలల ను తనిఖీ చేశారు. అనంతరం ఎంఆ ర్సీ భవనంలో యూడైస్లో పొందపరచిన పాఠశాల మౌలిక వసతుల క ల్ప
బైపాస్ ఏర్పాటుతో మెరుగుకానున్న రవాణా వ్యవస్థతీరనున్న ట్రాఫిక్ కష్టాలుదేవరకద్ర, మరికల్, మక్తల్లోనూ బైపాస్ రోడ్లుహైవేతో మరింతగా విస్తరించనున్న పట్టణాలుమహబూబ్నగర్, జూలై 21 (నమస్తే తెలంగాణ ప్రతిని�