సకాలంలో సబ్సిడీ విత్తనాల అందజేతపీఏసీసీఎస్ల ద్వారా గిట్టుబాటు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తాంకొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డిపీఏసీసీఎస్ నూతన భవనం ప్రారంభంకోస్గి, ఏప్రిల్ 3 : రైతు సంక్షేమమే �
కలెక్టర్ హరిచందననారాయణపేట టౌన్, ఏప్రిల్ 3 : ప్రజలను ఆలోచింపజేసేలా కవులు రచనలు చేయాలని కలెక్టర్ హరిచందన అన్నారు. ‘స్వర్ణ భారత’ అమృతోత్సవాల్లో భాగంగా శనివారం పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో కవి సమ్మ�
పల్లెప్రగతితో మారిన గ్రామ రూపురేఖలురూ.12.5లక్షలతో వైకుంఠధామంరూ.4.5 లక్షలతో సైడ్ డ్రైనేజీ నిర్మాణంఆహ్లాదపరుస్తున్న పల్లెప్రకృతి వనం, నర్సరీనిత్యం నీటితో మొక్కల సంరక్షణఆదర్శ గ్రామ ఎంపికకు ప్రతిపాదనలునవా�
ఆకాశాన్నంటుతున్న ధరలురెండు నెలలుగా తగ్గని వైనంనెలరోజుల్లో 10 శాతం పెంపులీటర్పై రూ.40 పెరుగుదలపేదలకు ధరాభారంపెబ్బేరు రూరల్/బాలానగర్, ఏప్రిల్ 2 : నూనె ధరలు మంటలేకుండానే సెగ పుట్టిస్తున్నాయి. రెండు నెలలు
నారాయణపేట టౌన్, ఏప్రిల్ 2: యాసంగిలో వరి కొనుగోళ్ల కోసం జిల్లాలో అధికార యంత్రాంగం సిద్ధమవుతున్నది. రైతులు పండించిన పంటను కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో జిల్లాలో రైతులు హర్షం వ్యక్తం చేస్
పైలట్ ప్రాజెక్టు కింద జిల్లాలో 15 వేల ఎకరాల్లో సాగు చేపట్టాలిరైతులకు అవగాహన కల్పించాలిశరవేగంగా ‘పాలమూరు’ పనులుమంత్రి శ్రీనివాస్గౌడ్హైదరాబాద్లో మలేషియాకు చెందిన ప్రతినిధులతో సమావేశంమహబూబ్నగర్
ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలిఎస్సై విజయభాస్కర్పాన్గల్, ఏప్రిల్ 2 : కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్సై విజయభాస్కర్ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని మాందాపూర్ గ్రామంలో కరోనా కట్టడికి తీ�
గద్వాల, ఏప్రిల్ 2: కేటీదొడ్డి మండలంలో వెలిసిన పాగుంట లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి నూతన చైర్మన్గా ఎన్నికైన వెంకట్రామిరెడ్డి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఆకాంక్�