రాష్ట్రంలో దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులకు ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్లు పెంచాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బుద్ధి, జ్ఞానం లేకుండా రేవంత్రెడ్డి మాట్లాడుతున్నాడని ప్రభుత్వ చీఫ్ విప్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదవులు, బీసీ కులాలకు టీపీసీసీ చీఫ్ తక్�
సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా విస్తరించిన అనంతరం తొలిసారి రాష్ర్టానికి వెలుపల మహారాష్ట్ర నాందేడ్ జిల్లా కేంద్రంలో ఫిబ్రవరి 5న భారీ సమావేశాన్ని నిర్వహించారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం తీరని ద్రోహం చేసిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, నాయకులు మధు తీవ్రంగా ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా వైసీపీ, టీడీపీ, జనసేన పార్ట�