శరీర దారుఢ్యం పెంచుకునేందుకు ఓ వ్యక్తి నాణేలు, అయస్కాంతాలను మింగి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. వైద్యులు అతడి పెద్ద పేగుకు శస్త్రచికిత్స చేయగా.. అందులో 39 నాణేలు, 37 అయస్కాంతాలున్నాయి. ఆపరేషన్ ద్వారా వాటిన
Rare Surgery: గంగా రామ్ ఆస్పత్రి డాక్టర్లు అరుదైన సర్జరీ చేశారు. ఓ పేషెంట్ కడుపులో నుంచి 38 నాణాలు, 37 మ్యాగ్నెట్లను సర్జరీ చేసి తీశారు. ఆ రోగి మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు తెలిసింది.
బొమ్మలతో ఆట ఏడేండ్ల బాలుడి ప్రాణం మీదకు తెచ్చింది. ఖమ్మం జిల్లాకు చెందిన ఏడేండ్ల నేహన్ బొమ్మల్లోని చిన్నపాటి అయస్కాంత గోళాలు మింగటంతో 48 గంటలపాటు తీవ్రమైన కడుపు నొప్పికి గురయ్యాడు. వైద్యులు సమయానికి ఆప�