TG High Court | నారాయణపేట జిల్లా మాగనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు నిద్రపోతున్నారా? అంటూ తీవ్రంగా స్పందించింది. వారంలో మూడుస�
మాగనూరు జెడ్పీహెచ్ ఎస్లో మధ్యాహ్న భోజనం వికటించి 15 మంది విద్యార్థులు మహబూబ్నగర్ జిల్లా దవాఖానలో చికిత్స పొందుతున్న విషయం విధితమే. ఈ నేపథ్యంలో శుక్రవారం పాఠశాలకు వచ్చిన పలువురు విద్యార్థులు పాఠశాల�
గత రెండు రోజుల నుంచి మాగనూర్ జెడ్పీహెచ్ఎస్లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్కు గురై దవాఖాన పాలైన ఘటన అందరికీ విధితమే. గురువారం కూడా జిల్లా అధికారుల ముందే అన్నంలో పురుగులు రావడంతో విద్యార్థులు అన్నం తి�
మాగనూరు జెడ్పీహెచ్ఎస్లో బుధవారం మధ్యాహ్న భోజనం తిన్న వంద మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో దవాఖానలో చే రారు. తీవ్ర అస్వస్థతకు గురైన 15 మంది విద్యార్థులు మహబూబ్నగర్ జిల్లా దవాఖానలో చికిత్స పొందుతున�
మాగనూర్ పాఠశాలలో భోజనం వికటించి చికిత్స కో సం మహబూబ్నగర్ జనరల్ దవాఖానలో చేరిన విద్యార్థులకు ఇ వాళ ఉదయం అల్పాహా రం అందించగా అందులోనూ పురుగు లు వచ్చిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నిన్న మాగనూరు జెడ్�