ఉత్తర ఆఫ్ఘనిస్థాన్ ప్రాంతంలోని మదర్సాలో బాంబ్ బ్లాస్ట్ జరిగినట్లు తాలిబన్ అధికారులు తెలిపారు. పది మందికిపైగా విద్యార్థులు మరణించి ఉంటారని చెప్పారు.
పహాడీషరీఫ్: విద్యార్థులను మదర్సా నిర్వహకులు గాయపరిచిన సంఘటన బాలాపూర్ పోలీస్స్టేషన్పరిధిలో చోటు చేసుకుంది. సీఐ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం చంద్రాయణగుట్టకు చెందిన మతన్ బిన్ జావిద్ అల్ జాబ్ర�