Girls Locked In Toilet Of Madrassa | మదర్సా టాయిలెట్లో 40 మంది బాలికలను నిర్బంధించారు. అధికారుల తనిఖీ సందర్భంగా ఈ విషయం బయటపడింది. ఈ నేపథ్యంలో రిజిస్టర్ కాని ఆ మదర్సా కార్యకలాపాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఉత్తర ఆఫ్ఘనిస్థాన్ ప్రాంతంలోని మదర్సాలో బాంబ్ బ్లాస్ట్ జరిగినట్లు తాలిబన్ అధికారులు తెలిపారు. పది మందికిపైగా విద్యార్థులు మరణించి ఉంటారని చెప్పారు.
పహాడీషరీఫ్: విద్యార్థులను మదర్సా నిర్వహకులు గాయపరిచిన సంఘటన బాలాపూర్ పోలీస్స్టేషన్పరిధిలో చోటు చేసుకుంది. సీఐ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం చంద్రాయణగుట్టకు చెందిన మతన్ బిన్ జావిద్ అల్ జాబ్ర�