Temple Chairman | కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలో ప్రసిద్ధిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయానికి నూతన కమిటీని ఏర్పాటు చేస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Congress Leaders | మద్నూర్ మండల కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం ప్రభుత్వం రూ. 200 కోట్ల నిధులు మంజూరు చేయడం పట్ట మండల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు
Women's Day | కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ఉత్తమ ప్రతిభను కనబర్చిన మహిళలను సన్మానిస్తూ వారి సేవలను కొనియాడుతున్నారు.
తొమ్మిదేండ్లలో సంక్షేమ ఫలాలు అందని ఇల్లు లేదని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. మద్నూర్ మండలం పెద్ద తడ్గూర్లో మంగళవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. అందరూ సంతోషంగా ఉండాలన్�