Muslim rally | మద్నూర్ : మండల కేంద్రంలో శుక్రవారం ముస్లిం సోదరులు ఉగ్రదాడికి నిరసనగా జాతీయ జెండాతో ర్యాలీ చేపట్టారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్ పాహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేయడంతో అందుకు నిరసనగా వారు జమ మస్జిద్ నుంచి గా
Salabatpur Temple | మద్నూర్ మండలంలో ప్రసిద్దిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం సలాబాత్ పూర్ ఆంజనేయస్వామి ఆలయానికి ప్రభుత్వం రూ. 70 కోట్ల నిధులను మంజూరు చేసింది.
మద్నూర్ మండల కేంద్రం నుంచి నసురుల్లాబాద్ మండలం నెమలి సాయిబాబా ఆలయానికి భక్తులు పాదయాత్రగా (Padayatra) తరలి వెళ్లారు. ఆదివారం ఉదయం మద్నూర్లోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు, హారతి చేసి బాబా పల్లకి వెంట నడుచుక�