బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా, తెలంగాణ భవన్ ఇన్చార్జిగా సుదీర్ఘ కాలం సేవలందించిన మాదిరెడ్డి శ్రీనివాస్రెడ్డి వీడ్కోలు కార్యక్రమాన్ని సోమవారం తెలంగాణ భవన్లో నిర్వహించనున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో టీఆర్ఎస్ బృందం గురువారం ఢిల్లీలో భేటీ అయింది. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తూ చేసిన తీర్మానానికి అనుగుణంగా లాంఛనాలు పూర్తిచేయాలని ఈసీ డిప్యూటీ కమిషనర్ ధర్మేంద్ర �
హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం తెలంగాణ భవన్లో పార్టీ శ్రేణులు వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ మాదిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, రాష్