మాదిగలు పోరాడి సాధించుకున్న రిజర్వేషన్లు అమలు కావాలంటే అంతా సమష్టిగా ఉండి పోరాటం సాగించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య అన్నారు. మాలలకు మనం వ్యతిరేకం కాదని, మన వాటా కోసం మాత్రమే వారితో విభేదిస్త
ఎంతో ఆశావహ దృక్పథంతో, సామాజిక నిబద్ధతతో ఏర్పాటు చేసుకున్న రిజర్వేషన్లు, వాటి ఫలాలు కిందిస్థాయి వరకు చేరడంలేదు. ఎస్సీలలోని కొన్ని సంపన్న శ్రేణులు మొత్తం రిజర్వేషన్లను అనుభవిస్తున్నాయి. ఇది సామాజిక అసమా�