Madhya Pradesh polls: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ జరుగుతోంది. ఇవాళ ఉదయం 11 గంటల వరకు 28.18 శాతం ఓటింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు. ఓ పోలింగ్ బూత్ లో మాజీ సీఎం కమల్నాథ్ కుమారుడికి చేదు అనుభవం
Priyanka Gandhi | కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra)కు ఊహించని అనుభవం ఎదురైంది. ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆమెకు కాంగ్రెస్ నాయకులు ఖాళీ బొకే (Empty Bouquet)ను అందించారు.
Madhya Pradesh Assembly Elections | కాంగ్రెస్, బీజేపీలు పరస్పరం వారసత్వ రాజకీయాలపై విమర్శలు గుప్పిస్తుంటాయి. కానీ మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో పది మంది మాజీ ముఖ్యమంత్రుల వారసులే ఉన్నారు.
Madhya Pradesh | త్వరలో జరుగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీకి ఓటమి భయం పట్టుకొన్నట్టు కనిపిస్తున్నది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నదని, వచ్చే ఎ�
పార్లమెంట్లో ఇటీవల ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీలకు కోటా ఇవ్వాల్సిందేనని బీజేపీ సీనియర్ నాయకురాలు ఉమాభారతి సోమవారం కేంద్రాన్ని డిమాండ్ చేశారు.