Madhusudan Mistry | తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అహ్మదాబాద్లోని స్టేడియం పేరును పటేల్ స్టేడియంగా మారుస్తామని కాంగ్రెస్ నేత మధుసూదన్ మిస్త్రీ చెప్పారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోను ఇతర నేతలతో కలిసి ఆయన విడుదల
గాంధీయేతర నేతను పార్టీ అధినేతగా ఎన్నుకునేందుకు 24 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరిగాయి. 137 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగడం ఇది ఆరోసారి.