ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీతో పలువురు కాంగ్రెస్ నేతలు బుధవారం భేటీ అయ్యారు. ప్రచార కమిటీ ఐడ్వెజరీ కమిటీ తొలి సమావేశం హైదరాబాద్లోని ఆయన నివాసంలో జరిగిందని నేతలు పేర్�
ఎన్నికల ప్రచార సభల నేపథ్యంలో ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఒకరినొకరు దూషించుకోవడంతో పాటు బాహాబాహీకి దిగారు.
CM Revanth Reddy | మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్(Madhu Yashki Goud) తల్లి అనసూయమ్మ(Anasuyamma) మృతి పట్ల ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సంతాపం(Condoles) వ్యక్తం చేశారు.
ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీగౌడ్కు అప్పుడే కష్టాలు మొదలయ్యాయి. ఎల్బీనగర్ కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన ముఖ్య నేతలంతా ఆయనకు దూరం జరిగారు. టికెట్ ప్రకటించిన తర్వాత తొలిసా�