మధిర మున్సిపల్ పాలకవర్గం ముగ్గురు నలుగురు నాయకుల చేతిలో బందీగా మారిందని, డెవలప్మెంట్ కమిటీ పేరుతో ప్రజలు ఎన్నుకున్న పాలకవర్గానికి సంకెళ్లు వేశారని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల్ కమల్ రాజు ఆరోపించార�
ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీలో జరుగుతున్న అండర్ డ్రైనేజీ పనుల ముసుగులో ఒక ఎకరం భూమిని ఏకంగా రూ.ఆరు కోట్లకు ప్రభుత్వానికి కట్టబెట్టి, ప్రజాధనాన్ని దోచుకోవాలని చూసిన భారీ కుంభకోణం స్థానికంగా ఒకసారిగా
మధిర మున్సిపాలిటీలో కనీస సౌకర్యాలు కల్పించాలని సీపీఎం పార్టీ డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు అన్నారు. సోమవారం మధిర స్థానిక బోడెపూడి భవనం నందు మధిర పట్టణ కమిటీ, శాఖ కార్యదర్శులు, ముఖ్య కార్యకర�
Sri Bhadravathi Sametha Bhavana Rushi Swamy | పద్మశాలీల ఆరాధ్య దైవమైన శ్రీ భద్రావతి భావన రుషి స్వామి కళ్యాణాన్ని తిలకించడానికి మధిరమున్సిపాలిటీ పరిధిలోని వివిధ గ్రామాల నుండి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో మధిర పట్టణలో అభివృద్ధి జరిగిందని జిల్లా పరిషత్ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇన్చార్జి లింగాల కమల్రాజు అన్నారు. ఆదివారం మధిర మున్స