విద్యారంగ సమస్యల పరిష్కారానికై నేడు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్ కు డీవైఎఫ్ఐ మద్దతు తెలిపి బందులో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యుడు పతాని శ�
మాడ్గులపల్లి మండల కేంద్రంలో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ యునాని వైద్యశాలను నూతన భవనంలో ఏర్పాటు చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి కోరారు. మంగళవారం మండల కేంద్రంలో గల ప్రభుత్వ �
నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం కుక్కడం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. శనివారం కరెంట్ షాక్తో మహిళ (55) మృతి చెందింది. గ్రామానికి చెందిన కోలగోట్ల ఆండాలమ్మ, భర్త జానారెడ్డితో కలిసి..
మాడ్గులపల్లి మండలంలోని ఇందుగుల, పాములపాడు, చర్లగూడెం ప్రాథమిక పాఠశాలల్లో బుధవారం ప్రీ ప్రైమరీ తరగతులను ఎంఈఓ సీహెచ్ వెంకటమ్మ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పా�