సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ను శుక్రవారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మేక సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు సందర్శించారు.
అధికారుల నిర్లక్ష్యంతో ఆ గ్రామ ప్రజలు శుద్ధ జలాలనికి బదులుగా అశుద్ధమైన జలాన్ని తాగుతున్నారు. పైపులైన్ లీకేజీతో మంచినీటిలో మురుగునీరు చేరి కలుషితమవుతున్న అధికారులు పట్టించుకోకపోవడంపై గ్రామ ప్రజలు ఆగ
Crop Purchase Centers | కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం దళారుల చేతిలోకి పోతుంది.కొంతమంది రైతులు అకాల వర్షాల భయానికి ముందస్తుగా వర
మద్దూరు మండలంలోని రేబర్తి రామలింగేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఈ నెల 15 నుంచి 25 వరకు కొనసాగనున్నాయి. ఏటా సం క్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని 10 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశారు