‘ఖుషి’ తర్వాత కథానాయికగా తెలుగు తెరపై కనిపించలేదు సమంత. ఆ మధ్య ‘శుభం’ సినిమాలో మాత్రం అతిధి పాత్రలో మెరిశారు. కథానాయికగా సామ్ ఇంత గ్యాప్ తీసుకోవడం ఆమె అభిమానులకు మింగుడు పడటం లేదు. ఈ నేపథ్యంలో సోషల్ మీ
దాదాపు రెండున్నరేళ్ల విరామం తర్వాత సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న తెలుగు చిత్రం ‘మా ఇంటి బంగారం’. స్వీయ నిర్మాణ సంస్థ ట్రాలాలా పతాకంపై ఆమె నిర్మిస్తున్న ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నార�