దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ ఎం హనుమంతరావు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధర్మవాణి కార్యక్రమంలో ఆయన ఇచ్చిన ఆదేశాలను కూడా సెక్షన్లలో ముందుకు కదలనీయడం లేదంటూ ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనం ఆ శాఖలో క�
జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో దేవాదాయ శాఖ కమిషనర్ ఎం హన్మంతరావు ధార్మిక సలహాదారు గోవిందహరితో కలిసి మంగళవారం ప్రత్యేక దర్శనం చేసుకున్నారు.