పాన్ 2.0 ప్రాజెక్టు అమలుకు ఐటీ సంస్థ ఎల్టీఐమైండ్ట్రీ లిమిటెడ్ను ఆదాయ పన్ను (ఐటీ) శాఖ ఎంపిక చేసింది. వచ్చే ఏడాది ఇది అందుబాటులోకి రావచ్చని సోమవారం ఓ అధికారి తెలిపారు.
దేశీయ ఐటీ సంస్థ ఎల్టీఐమైండ్ట్రీ చీఫ్ ఎగ్జిక్యూటివ్, మేనేజింగ్ డైరెక్టర్ దేబాషిస్ చటర్జీ అనూహ్యంగా వ్యక్తిగత కారణాలతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుతం కంపెనీ సీఈవోగా విధులు నిర్వహి
రాష్ట్రంలోని టైర్ 2 నగరాలకు ఐటీని విస్తరించేందుకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేస్తున్న కృషి సత్ఫలితాలను ఇస్తున్నది. వరంగల్లో మరో ప్రముఖ ఐటీ కంపెనీ తన కార్యకలాపాలను ప్రారంభించేందుకు ముందుకొచ్చింది.