దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న గిరిజనుల కల ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో నెరవేరిందని, పోడు రైతులు నేడు పట్టాదారులు అవుతున్నారని ఆర్టీసీ చైర్మన్, రూర ల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. బీఆర్ఎస్ ప
పోడుభూముల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నది. ఆది నుంచి ఇందులో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదన్న ఉద్దేశంతో అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తున్నది. 2005 కంటే ముందు నుంచి సాగులో
పేదల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల అమలులో జాప్యం చేయొద్దని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి అన్నారు. హైదరాబాద్ నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.