బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంటూ కృష్ణా నదిలోని నీటిని పొదుపుగా వాడుకున్నది. పదేళ్ల పాలనలో ఏనాడూ కనిష్ఠ స్థాయికి చేరుకోలేదు. ప్రతి ఏటా రెండు పంటలకు పుష్కలంగా నీ�
ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి జలాలను ఏపీ మళ్లించుకుపోతున్న ఫలితంగా శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో నీటినిల్వలు అడుగంటుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మండు వేసవికి ముందే ప్రాజెక్టులు ఖాళీ అయ్యి, �
తెలంగాణకు ఎప్పుడూ అండగా నిలుస్తున్న జల విద్యుత్తు ఈ ఏడాది ముఖం చాటేసింది. గత మూడు సంవత్సరాల సగటుతో పోలిస్తే ఈ ఏడు ఉత్పత్తి కనీసం 18% కూడా దాటలేదు. 2021-22లో రాష్ట్రవ్యాప్తంగా 5,654.7 మిలియన్ యూనిట్లు, గత ఆర్థిక సంవత