ఓ ఆగంతకుడి బ్లాక్మెయిల్కు భయపడిన ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఘట్కేసర్ పోలీస్స్టేషన్ పరిధి ఘనపూర్ సమీపంలోని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో సోమవారం సాయంత్రం జరిగింది. ఇన్స్పెక్టర్ పరశు�
మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలంలలో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన గ్రామంలో విషాదం నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కాకర్లపహాడ్కు చెందిన చాకలి అంకిత (18) పాలమూరు ఎన్టీఆర్ మహిళ
మంచిర్యాల జిల్లాలో ఓ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది. ముందుగా ప్రియురాలు ఆత్మహత్య చేసుకోగా, కాసేపటికే ప్రియుడు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.