ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడడంతో వ్యక్తికి త్రీవగాయాలైన సంఘటన మండలంలోని అడవిశ్రీరాంపూర్ గ్రామంలో జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఎర్రం మొగిళి చెందిన ట్రాక్టర్ కు గ్రామానికి చెం
bus overturns | ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పింది. లోయలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. 17 మంది గాయపడ్డారు. పోలీసులు, అధికారులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Speeding Truck | మహారాష్ట్ర పూణే (Pune)లో ఓ ట్రక్కు బీభత్సం (Speeding Truck) సృష్టించింది. రోడ్డుపై అతివేగంగా వెళ్తున్న క్రమంలో అదుపుతప్పి ( loses control) పలు వాహనాలపైకి దూసుకెళ్లింది (rams vehicles).