Road accident | ఏపీలోని ఏలూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
Road Accident | ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి జిల్లాలోని బంగారుపాలెం మండలం మొగలిఘాట్ వద్ద ట్రాక్టర్, రెండు లారీలు వరుసగా ఢీకొన్నాయి.