భువనగిరి కలెక్టరేట్ : అతివేగంతో లారీ ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన పట్టణంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. భువనగిరి పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన లారీ భువ
హయత్నగర్ రూరల్ : ఔటర్ రింగురోడ్డుపై శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని కారు అతివేగంగా వెనుక నుంచి ఢీకొట్టడంతో రెండు వాహనాలకు మంటలు అంటుకున్నాయి. సిమెంట్ లోడుతో �
హయత్నగర్ రూరల్ : రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్పేట వద్ద విజయవాడ జాతీయ రహదారిపై శనివారం ఉదయం 10గంటల సమయంలో 8 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. వివరాల్లోకి వెలితే.. శనివారం ఉదయం ఎడతెరిపి లేకుండా ముసురు కురుస�