సుప్రసిద్ధ శైవక్షేత్రమైన బొంతపల్లి భద్రకాళి సమేత వీరభద్రస్వామి నవాహ్నిక బ్రహ్మోత్సవాలు ఆదివారం ఉదయం వేదపండితుల వేదమంత్రోచ్ఛరణలతో వైభవంగా ప్రారంభమయ్యాయి.
గంగాధర మండలం కోట్లనర్సింహులపల్లి వీరభద్రస్వామి ఆలయ 32వ వార్షికోత్సవాలు ఈనెల 14వ తేదీ నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి. మకర సంక్రాంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఇక్కడ స్వామి వారి జాతరను జరుపుకోవడం ఆనవాయిత�
చారిత్రక కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయం సమీపంలో అతి పురాతన కేశవమూర్తి ఆలయం ఉన్నది. చుట్టూ పంటపొలాల మధ్య శిథిలావస్థలో భూమిలో కూరుకుపోయి కనిపిస్తున్నది. ఆలయంలో గర్భగుడి, అంతరాలయం, మండపాలున్నాయి. మండప స్తంభ�