రాములోరి కల్యాణంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పులకించిపోయింది. శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య కల్యాణ క్రతువు కన్నుల పండువగా సాగింది. ఉదయం నుంచే ఆలయాలకు భక�
రాష్ట్ర ప్రభుత్వం పంపిన రూ.కోటి ప్రత్యేక నిధులతో భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణమహోత్సవాన్ని మరింత ఘనంగా నిర్వహించామని, ఇదే రీతిలో శుక్రవారం పుష్కర పట్టాభిషేకాన్నీ ఇంతే వైభవంగా పూర్తి చేస్త
రెండేండ్ల తర్వాత శ్రీసీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. కొవిడ్ మహమ్మారి కారణంగా గత రెండేండ్లుగా ఆంతరంగికంగా నిర్వహించిన జానకీరాముల కల్యాణాన్ని ఈసారి భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో భక్తుల సమ