మండలంలోని వట్టెం గ్రామంలో స్వయంభువు గా వెలసిన నారదగిరి లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. మంగళవారం స్వామివారికి అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజ లు చేయడంతోపాటు ఎడ్ల బండ్ల ఊరేగిం�
మండలంలోని వట్టెం అడ్డగట్టుపై ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారి కల్యాణం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భం గా స్వామి వారికి అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూ జలు చ
పేదల తిరుపతి అయినమ న్యంకొండ లక్ష్మీవేంకటేశ్వరస్వామి వారి అనుసంధానమై న అలివేలు మంగతాయారు అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భా గంగా మొదటి రోజు సోమవారం అమ్మవారికి పల్�
ముక్కోటి ఏ కాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం భక్తులు స్నానాలు ఆచరించి ఆలయాలకు బారులుదీరారు. చిన్నచింతకుంట మండలంలోని అమ్మాపూర్ గ్రామ సమీపంలో ఉన్న సప్తగిరులలోని కాంచనగుహలో కొలువు తీరిన వేంకట