అసలు విషయం ఏమంటే ఎవరికీ తెలియని, ఎక్కడా చర్చకు రాని మన దేశంలో ఉన్న విద్యావంతుల నిరుద్యోగం. పార్లమెంట్ భవనంలో భద్రతా వైఫల్యానికి పాల్పడినవారిని పరిశీలిస్తే.. సాగర్ శర్మ పన్నెండో తరగతి వరకు చదువుకున్నాడ
Lok Sabha security breach | పార్లమెంట్లో భద్రతా ఉల్లంఘన (Lok Sabha security breach)కు పాల్పడి లోక్సభలోకి చొరబడిన నిందితులు, మైసూరు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా మధ్య ఉన్న సంబంధాలపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అనుమానం వ్యక్తం చేశారు.
Lok Sabha security breach | పార్లమెంట్లోకి ప్రవేశించిన ఇద్దరు ఆగంతకులు లోక్సభలో కలర్ స్మోక్ వదిలి నానా హంగామా సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది. నాలుగు అంచెల భద్రతా వలయ