ఈ నెల 13న నిర్వహించే లోక్సభ ఎన్నికల పోలింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని రిటర్నింగ్ అధికారి, కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి పేరొన్నారు. శనివారం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్హాల్లో పార్లమెంట
లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజా వుగా జరిగేలా సెక్టోరల్ అధికారులు కృషి చేయాలని చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ శశాంక సూచించారు. శుక్రవారం రాజేంద్రనగర్ టీఎస్ఐఆర్డీల�
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని చేవెళ్ల, మల్కాజిగిరితో పాటు మొత్తం 7 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో 13న జరిగే లోక్సభ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధం చేసినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినా�
లోక్సభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రారంభమైంది. ఇంటి నుంచి ఓటు వేసే ప్రక్రియ శుక్రవారం ఆరంభమైంది. వృద్ధులు, దివ్యాంగులు పోలింగ్ కేంద్రాలకు వెళ్లే అవసరం లేకుండా, ఇంటి నుంచే ఓటు వేసే అవకాశాన్ని ఎన్నిక