బోధన్ పట్టణంలోని న్యాయస్థానంలో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్ లో 1794 కేసులకు పరిష్కారం లభించింది. న్యాయస్థానంలో నిర్వహించిన నాలుగు బెంచీలకు గాను నలుగురు న్యాయమూర్తులు, సీనియర్ న్యాయవాదులు సభ్యులుగా వ్
రాజీ మార్గమే రాజ మార్గం అని, లోక్ అదాలత్ లతో ఇరువర్గాలకు సమ న్యాయం అందుతుందని సుల్తానాబాద్ జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేష్ అన్నారు. జాతీయ లోక్ అదాలత్ ను పురస్కరించుకుని మండల న్యాయసేవాదికార సంస్థ ఆధ్వర�
క్షిదారులు రాజీ కుదుర్చుకున్న కేసులకు లోక్ ఆధాలాత్ లో శాశ్వత పరిష్కారం దొరుకుతుందని , ఈ కేసులను పై కోర్టులో అప్పీల్ చేసేందుకు ఆస్కారం ఉండదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు.