త్వరలో జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సోమవారం అధికారికంగా ప్రకటించారు. గతంలో భద్రాద్రి జిల్లాలో 481 గ్రామ పంచాయతీలు ఉండగా.. కొత్తగూడెం కార్పొరేషన్లో సుజాతనగర్
స్థానిక సంస్థల రిజర్వేషన్లపై వెనుకబడిన వర్గాలను మోసం చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకం ఉండడంతో గ్రామాల్లో అంతా అయోమయం నెలకొన్నది. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయడం, హైకో�
స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారై, షెడ్యూల్ విడుదలైనప్పటికీ ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతున్నది. న్యాయపరమైన చిక్కుల నేపథ్యంలో అసలు ఎన్నికలు జరుగుతయా? జరుగవా? అనే సందిగ్ధత నెలకొంది.
Local Body Reservations | ఖలీల్ పూర్ గ్రామంలో 879 మంది ఓటర్లు ఉండగా అందులో ఎస్సీలు 199 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామంలో 8 వార్డులు ఉండగా బీసీ బీసీ మహిళ జనరల్ మహిళకు కేటాయించారు.