గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 566 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, ఉప సర్పంచ్, 5,168 వార్డు సభ్యుల ఎన్నికలను �
స్థానిక సంస్థల ఎన్నికలకు అధికార యంత్రాంగం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తుంది. ఈ మేరకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో తొలి విడుత ఎన్నికల కోసం గురువారం ఉదయం 10:30కు ఆయా జిల్లా కలెక్టర్లు అధికారికంగా నోటిఫికేషన్లు