లోన్లు ఇప్పిస్తామంటూ అమాయకులను బురిడీ కొట్టిస్తున్న పాత నేరస్తుడిని సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.లక్ష నగదు సహా మొత్తం రూ.8లక్షల విలువైన సొత్తు�
తొమ్మిది కోట్లు రుణంగా ఇప్పిస్తానంటూ నమ్మించి, టీడీఎస్, జీఎస్టీ పేరుతో రూ.17 లక్షలు కొట్టేసిన సైబర్ నేరగాడిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్బీనగర్కు చెందిన �
బ్యాంకు రుణం పొంది, తీసుకున్న వ్యాపారానికి కాకుండా ఆ నిధులు ఇతర మార్గాలకు తరలించి లోన్ ఎగ్గొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, సికింద్రాబాద్ ఆర్పీ రోడ్డు శాఖ అధికారు�
న్యూఢిల్లీ: ఖైతాన్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ సంస్థపై సీబీఐ కేసు నమోదుచేసింది. బ్యాంకులకు సుమారు 244 కోట్ల రుణం ఎగవేసినట్లు ఆ కంపెనీపై ఆరోపణలు ఉన్నాయి. సీలింగ్ ఫ్యాన్ల ఉత్పత్తిలో ఖైతాన్ కంపెనీకి మ�