రుణ పంపిణీలో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిగా సాధించడానికి అంకితభావంతో పనిచేయాలని, తద్వారా ఆయా వర్గాల అభ్యున్నతికి దోహదపడాలని రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా కలె
ప్రభుత్వరంగ బ్యాంకులు రుణ వితరణలో దూసుకుపోతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం)లు రెండంకెల వృద్ధిని నమోదు చేసుకున్నాయి.
బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీ, రికవరీలో రాష్ట్రంలోనే నిర్మల్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా హైదరాబాద్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో డీఆర్డీవో కే విజయలక్ష్మి, ఏపీడీ గోవిందరావు, డీపీఎం వి�