గ్రామీణ వ్యవస్థలో కీలకమైనవి కులవృత్తులు. బలహీనవర్గాలకు ఆ వృత్తులే జీవనాధారం. కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, మేదరి, నకాశి, మేర, కంసాలి, నాయీ బ్రాహ్మణ, రజక ఇలా అనేక వృత్తులు క్రమంగా కనుమరుగై పోతున్నాయి.
మూడు చక్రాలు తిరిగితేనే మూడు పూటలు గడిచేది.. కిస్తీలు, డీజిల్, నిర్వహణ పోను మిగిలేది అరకొరే.. వచ్చే సంపాదనతోనే ఇల్లంతా గడవాలి. ఇదీ ఆటోడ్రైవర్ల దుర్భర జీవితం. కరోనా తర్వాత వీరి పరిస్థితి పెనంలోనుంచి పొయ్యి�
హైదరాబాద్ : జీవనోపాధి, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని శాఖలు టీమ్ వర్క్ తో పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులకు సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి �