Telangana | సాంకేతిక సమస్య కారణంగా తెలంగాణ వ్యాప్తంగా మద్యం సరఫరా నిలిచిపోయింది. మద్యం డిపోల నుంచి డీలర్లు మద్యం తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది.
రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిరోజూ కోట్లాది రూపాయలను అందించే ప్రధాన ఆదాయ వనరుల్లో అబ్కారీ శాఖ ముఖ్యమైనది. ఈ శాఖలో డబ్బుల గలగలపై కొన్ని కమీషన్రాయుళ్ల కండ్లు పడ్డాయి. కొత్త ప్రభుత్వంలో అక్రమార్జనపై దృష్టి
ఎక్సైజ్ శాఖను బురిడీ కొట్టించి ప్రభుత్వానికి సుంకం చెల్లించకుండా వంద పెట్టెల మద్యాన్ని అమ్మేసి సొమ్ము చేసుకున్న ఉదంతం శుక్రవా రం వెలుగులోకి వచ్చింది. బగ్గా డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తెల�
ఎండ తీవ్రత ఓ వైపు ..మరోవైపు పెండ్లిళ్ల సీజన్ కావడవంతో ఉమ్మడి జిల్లాలో బీర్ల విక్రయాలు జోరు గా కొనసాగాయి. మార్చి నుంచి మే31 వరకు మూడు నెలల్లో సర్కారుకు దండి గా ఆదాయం సమకూరింది. ఉమ్మడి జిల్లాలో 29 బార్లు, 151 వైన్
లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో కలిసి పనిచేయాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాశ్ మహంతి అధికారులకు సూచించారు.
తూర్పు గోదావరి జిల్లాలో పెద్ద మొత్తంలో మద్యంను పోలీసులు పట్టుకున్నారు. గోవా నుంచి అక్రమంగా మద్యం తీసుకొచ్చి పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. ప్రధాన నిందితుడు వెంకటరత్న త్రినాథ్తో పాటు లావేటి శ్రీ