ఎవరైనా ఫిర్యాదు చేస్తే స్పందించి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు చేయడం పరిపాటి అని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
దవాఖానకు వచ్చేవారికి వైద్య సేవలందించాల్సిన సిబ్బంది మద్యం తాగి చిందులేశారు. హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి దవాఖాన (జీఎంహెచ్)లో ఆరోగ్యశ్రీ విభాగంలో సేవలందిస్తున్న ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగినులు, బయటి�
హైదరాబాద్ : లిక్కర్ పార్టీ ఇయ్యలేదని దాడి చేయడంతో ఓ వ్యక్తి మరణించాడు. ఈ దారుణ సంఘటన నగరంలోని బోయినపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడు న్యూబోయినపల్లిలో గల బాపూజీనగర్కు చ�