అల్గునూర్ గ్రామంలో మద్యం మాఫియా రాజ్యమేలుతోంది. నగరం నిద్రపోతున్న వేళ.. వారి మద్యం సామ్రాజ్యం మేల్కొంటోంది. అల్గునూర్ చౌరస్తా అంతా మాదే అన్నచందంగా వారి ఆగడాలు రోజురోజుకు పెట్రేగిపోతున్నాయి. వారికి అధిక�
ప్రభుత్వానికి పన్ను ఎగవేసేందుకు అక్రమంగా మద్యం తయారుచేసి దొంగచాటు గా విక్రయిస్తున్న రెండు డిస్టిలరీల మీద ఓ ఐఏఎస్ అధికారిణి దాడులు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ అధికారిణి అక్కడ దొరికిన తీగ �
నిబంధనలకు లోబడి కొనసాగుతున్న కల్లు గీత సొసైటీ దుకాణాలను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతున్న లిక్కర్ మాఫియా తమపై పోలీసులను ప్రయోగిస్తున్నదని గౌడ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు లక్ష్మణ్రావుగౌడ్ వి�
లక్నో : ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్ఘడ్ జిల్లాకు చెందిన ఓ టీవీ జర్నలిస్టు అనుమానాస్పద రీతిలో మృతిచెందాడు. ఏబీపీ న్యూస్, ఏబీపీ గంగా ఛానల్కు పనిచేస్తున్న సులభ్ శ్రీవాత్సవ్ రోడ్డు ప్రమాదంల�