Air India Plane Crash | గుజరాత్లోని అహ్మదాబాద్లో జూన్ 12న కూలిన ఎయిర్ ఇండియా డ్రీమ్లైనర్ విమానం నిర్వహణలో తమ సంస్థకు సంబంధం లేదని టర్కీ తెలిపింది. ఈ అంశంపై వస్తున్న ఆరోపణలను ఆ దేశం ఖండించింది.
సామాజిన మాధ్యమం ఎక్స్ యూజర్లకు ఎలాన్ మస్క్ (Elon Musk) మరోసారి షాకివ్వనున్నారు. కొత్తగా ఎక్స్ అకౌంట్ తీసుకునేవారు (X New Users) డబ్బు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు.
మెదక్ జిల్లాలో సింగిల్ రోడ్లను డబుల్గా మా ర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. ఇప్పటికే ప్రతి పల్లెలో తారు రోడ్డు కనిపిస్తున్నది. మేజర్ పంచాయతీలు, మండలాలను కలిపేందుకు మ రో అడుగు ముందుకేస�