Satya Nadella | మైక్రోసాఫ్ట్ చీఫ్ సత్య నాదెళ్ల, ఆ కంపెనీ యాజమాన్యంలోని లింక్డ్ఇన్ ఇండియాలతోపాటు మరో ఎనిమిది మందికి కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం జరిమానా విధించింది.
ఉత్పాదకతను పెంచుకోవడానికి ఆయా రంగాల్లోని వివిధ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్తకొత్త టెక్నాలజీలవైపు అడుగులేస్తున్న నేపథ్యంలో మెజారిటీ ఉద్యోగులూ కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగంపై అమితాసక్తిని ప్రదర్శిస్త�