టీఎస్పీఎస్సీ చైర్మన్ బీ జనార్దన్రెడ్డి బాటలోనే కమిషన్ సభ్యులు కూడా ముందుకెళ్తున్నారు. ఇటీవలే జనార్దన్రెడ్డి రాజీనామా చేయగా.. కమిషన్ సభ్యుడు ఆర్ సత్యనారాయణ తన రాజీనామాను సమర్పించారు.
వచ్చే నెల 3 నుంచి మహా పాదయాత్ర ముత్యంపేట్ నుంచి నిజామాబాద్ దాకా మీడియాతో రైతు వేదిక నాయకుల వెల్లడి మెట్పల్లి, ఫిబ్రవరి 21: ఆరుగాలం కష్టపడి పండించిన పసుపు పంటకు మద్దతు ధర కోసం రైతులు మరోసారి ఉద్యమించేందు�