కరీంనగర్ జిల్లాలో చేపట్టిన గాలికుంటు వ్యాధి టీకాల్లో భాగంగా 92,500 పశువులకు గాను 14.468 పశువులకు గాలికుంటు టీకాలు పూర్తి చేసినట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి లింగారెడ్డి అన్నారు.
టీఎస్పీఎస్సీ చైర్మన్ బీ జనార్దన్రెడ్డి బాటలోనే కమిషన్ సభ్యులు కూడా ముందుకెళ్తున్నారు. ఇటీవలే జనార్దన్రెడ్డి రాజీనామా చేయగా.. కమిషన్ సభ్యుడు ఆర్ సత్యనారాయణ తన రాజీనామాను సమర్పించారు.
వచ్చే నెల 3 నుంచి మహా పాదయాత్ర ముత్యంపేట్ నుంచి నిజామాబాద్ దాకా మీడియాతో రైతు వేదిక నాయకుల వెల్లడి మెట్పల్లి, ఫిబ్రవరి 21: ఆరుగాలం కష్టపడి పండించిన పసుపు పంటకు మద్దతు ధర కోసం రైతులు మరోసారి ఉద్యమించేందు�