సంతలో సరుకులా ఓ బాలుడిని విక్రయించిన ఘటనలో తల్లి సహా ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాఘవేంద్ర సోమవారం తెలిపారు. ఎస్సై కథనం ప్రకా రం.. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన బూస లావణ్యకు ఐదేండ్ల క్రిత�
Bonala procession | మండలంలోని పోతాయిపల్లి గ్రామంలో సోమవారం బోనాలను వైభవంగా ఊరేగించారు . గ్రామంలో నిర్మించిన పెద్దమ్మ ఆలయ వార్షికోత్సవం సందర్భంగా మూడు రోజులుగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు .
Crime | కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల పరిధిలో ముంబాజిపేట గ్రామానికి చెందిన మాదిగ కాశవ్వ (60 ) అనే వృద్ధురాలు చెరువులో పడి మృతి చెందిందని గ్రామస్థులు తెలిపారు.
మండలంలోని ఆయా గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనులు కొనసాగుతున్నాయి. వలసల నివారణ కోసం కేంద్రం ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో కూలీలకు ఉపాధి పనులు కొనసాగిస్తున్నారు.
ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని డబ్బులు తీసుకొని మోసం చేయడంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన లింగంపేట్ మండలకేంద్రంలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
పెండ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఆటోబోల్తాపడి ఇద్దరు మృతి చెందారు. పది మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన లింగంపేట మండలం బాయంపల్లి వద్ద శనివారం చోటుచేసుకున్నది. నిజాంసాగర్ మండలంలోని సింగీతం, గున్కుల్, వడ్డెపల