ప్రైవేటు పట్టా భూమిలోనే ‘మైహోం విహంగ’ అపార్ట్మెంట్లను నిర్మించినట్టు గతం లో కలెక్టర్లు ఇచ్చిన ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి. 2008లోనే హైకోర్టు తీర్పు ద్వారా హెచ్సీయూ భూమిని ప్రభుత్వమే లింగమయ్యకు బదలాయ�
దట్టమైన అటవీ ప్రాంతంలో కొలువైన లింగమయ్యను నిరంతరం దర్శించుకోవచ్చు. ఇప్పటివరకు ఏడాదిలో మూడు రోజులు మాత్రమే అనుమతిచ్చేవారు. ఇక నుంచి నిరంతరం స్వామి చెంతకు చేరేం దుకు అవకాశం కల్పించనున్నారు.
తెలంగాణ అమర్నాథ్ యాత్రగా ప్రసిద్ధి చెందిన సలేశ్వరం లింగమయ్య దర్శనానికి భక్తులు పోటెత్తారు. రాళ్లూరప్పలు, గుట్టలు దాటుతూ ‘వస్తున్నాం లింగమయ్య’ అంటూ శివనామస్మరణ చేస్తూ భక్తులు కదిలారు. నలుమూలల నుంచి భ