రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంగళవారం తెల్లవారు జామున నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఓ అపార్ట్మెంట్పై పిడుగు పడింది. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో పాటు కరెంట్ సరఫరాక�
పిడుగుపాటుకు గురై రైతు మృతి చెందిన ఘటన లింగాల మండలం అంబట్పల్లిలో గురువారం చోటుచేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. అంబట్పల్లికి చెందిన దాసరి కృష్ణయ్య (60) గ్రామ సమీపంలో పశువులను మేపేందుకు వెళ్లాడు.