పిడుగుపాడి ఇద్దరు మృతి చెందిన ఘటన టేక్మాల్ మండలం ధనూరలో బుధవారం చోటు చేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం..బండారు బేత య్య(46), డాకూరి భరత్(16) ధనూర గ్రామ శివారులో గొర్రెలను మేపడానికి వెళ్లారు. సాయంత్రం సమయంల�
ఉమ్మడి వరంగల్ జిల్లాలో బుధవారం రెండు చోట్ల పిడుగులు పడి ముగ్గురు మహిళలు మృతి చెందారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం చౌళ్లపల్లి గ్రామానికి చెందిన ఇటుకల నిర్మల (51), సొలెంక రమ (45)తో పా టు మరో ఎనిమిది మంది పత్త
సహజంగా తుఫాన్లు, భూకంపాలు, భారీ వర్షాలు, వరదలు, గాలిదుమారాలు, వ డగాలులను ప్రకృతి విపత్తులుగా పరిగణిస్తుం టాం. పిడుగును ప్రకృతి విపత్తుగా ఎవరూ భావించరు. కానీ, అన్నింటికంటే పిడుగే అత్యంత ప్రమాదకారిగా ఎన్నోస