యూత్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తల్లీ కొడుకుల మధ్య సెటిమెంట్ ను కూడా పూరీ ఇందులో టచ్ చేస్తున్నారు. ఇప్పటిక�
యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తొలిసారి పాన్ ఇండియా చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు లైగర్ అనే పేరు ఫిక్స్ చేశారు. కరణ్ జోహర్ ధర్మ ప్రొ�
యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటుడిగానే కాదు నిర్మాతగాను సత్తా చాటేందుకు కృషి చేస్తున్నాడు. కింగ్ ఆఫ్ ది హిల్ పేరుతో బ్యానర్ స్టార్ట్ చేసిన విజయ్ దేవరకొండ తొలిసారి ఈ బేనర్పై మీకు మాత్రమే �
యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ బర్త్ డే నేడు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న తాజా చిత్రం లైగర్ టీజర్ విడుదల అవుతుందని అంతా భావించారు. కాని ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మూవీ టీజర్ను వాయిదా వ
టాలీవుడ్ యాక్టర్ విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్నాడు.
ఒకప్పుడు వెండితెరపై అలరించిన ఛార్మి ఇప్పుడు నిర్మాతగా వైవిధ్యమైన సినిమాలు చేస్తుంది. ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఛార్మి ప్రస్తుతం లైగర్ అనే పాన్ ఇండియా సినిమాను నిర్మిస్తుంద�
కరోనా ప్రభావం రోజు రోజుకు పెరుగుతూ పోతుండడంతో మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త గైడ్లైన్స్ విడుదల చేసింది. సినిమాతో పాటు సీరియల్స్ షూటింగ్స్కు కొద్ది రోజులు బ్రేకులు వేసింది. దీంతో కొన్నాళ్లుగా ముం�
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’. పూరి కనెక్ట్స్, ధర్మా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్క�
ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ లైగర్ అనే పాన్ ఇండియా సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ, అనన్య పాండే ప్రధాన పాత్రలలో రూపొ�