కాంగ్రెస్ నాయకులు వచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తారని, వారి మాటలు కాకుండా మీ కండ్ల ముందు కనిపిస్తున్న అభివృద్ధిని చూడాలని, మభ్యపెట్టే హామీలతో వచ్చే వారితో రైతులు, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్�
భవిష్యత్తులో తాగు, సాగునీటికి ఢోకా లేకుండా ప్రభుత్వం ప్రాజెక్టులు, కాల్వలు నిర్మిస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలంలో పల�
హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గిలిచిన అనంతరం హజుర్నగర్లో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో సీఎం కేసీఆర్ పాల్గొని పలు హామీలు ఇచ్చారు. జాన్పహాడ్ మేజర్ ప్రాంత భ
నెల్లికల్లు లిఫ్ట్ పనులు ప్రస్తుతం చకచకా సాగుతున్నాయి. ఏడాదిలో పూర్తి చేసి రైతాంగానికి నీరందించేందు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. తిరుమలగిరి సాగర్ మండలంలోని 24,886ఎకరాల బీడు భూములకు సాగు నీరందించేందు�